దంతెవాడ జిల్లాలో తుపాకుల మోత: మావోయిస్టు చంద్రన్న మృతి

Trinethram News : రాయ్‌పూర్ : ఫిబ్రవరి 09ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా- దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావో యిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్…

ఛత్తీస్ ఘడ్ దంతెవాడ లో మావోయిస్టుల భారీ సొరంగాలు

Trinethram News : మావోయిస్టులు అడవుల్ని నివాసంగా చేసుకొని పోరాడే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్ ఘడ్ దంతెవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల సొరంగాలను తాజాగా గుర్తించాయి. ఒక…

You cannot copy content of this page