ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఇవ్వకపోతే సమరమే

ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఇవ్వకపోతే సమరమే కోకిల డిజిటల్ మీడియావిజయవాడ: ప్రతినిధి విజయవాడ:జనవరి 20:సమస్యలపై కాదు సెలవు కోసం యుద్ధం ప్రకటించింది బీజేపీ. బాల రాముడి విగ్రహ ప్రతిష్ట నాడు మీరెందుకు సెలవు ఇవ్వరూ అంటూ ఏపీ, తెలంగాణ…

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.62,950.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,200

తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

Trinethram News : హైదరాబాద్:జనవరి 16సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో నిన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ ధర రూ.180-200 మధ్య ఉండగా.. ఇవాళ రూ.220లకు చేరింది. ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న…

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Trinethram News : కరీంనగర్ జిల్లా:జనవరి 15తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పండుగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. సోమవారం సంక్రాంతి పండుగ పర్వదినం కావడంతో ఊరూవాడ తెల్లవారు జామునే తెలుగింటి ఆడపడుచులు వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు…

అమెరికాలో ఇద్దరు తెలుగు యువకులు మృతి

అమెరికాలో ఇద్దరు తెలుగు యువకులు మృతి Trinethram News : న్యూయార్క్ :జనవరి 14ఉన్నత చదువుల కోసం కోటి ఆశలతో అమెరికాకు వెళ్లిన ఇద్ద‌రు తెలుగు యువ‌కులు అక్క‌డే ఆక‌స్మికంగా మ‌ర‌ణించారు. వారు అద్దెకు ఉంటున్న ఇంటిలోనే విగ‌తజీవులుగా ప‌డిఉండ‌టం చూసి…

తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలారా బి అలర్ట్

తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలారా… బి అలర్ట్….రామమందిరం పేరుతో మీకు వాట్సాప్​లో ఈ మెసేజ్​ వచ్చిందా? అయితే తస్మాత్​ జాగ్రత్త!: సజ్జనార్ హెచ్చరిక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఈవెంట్‌కు వీఐపీ టిక్కెట్ల పేరుతో సైబర్ నేరాళ్ల మోసం ఏపీకే ఫైల్‌ను డౌల్…

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న, ఉదయాన్నే బాగా పొగమంచు – ఐఎండీ

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న, ఉదయాన్నే బాగా పొగమంచు – ఐఎండీ Trinethram News : తెలంగాణను ఆనుకొని అధిక పీడన ప్రాంతం ఉండడం వల్ల రాష్ట్రంలో చలి పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. తెలంగాణపైకి వీస్తున్న శీతల గాలుల వల్ల చలి…

తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్లు పన్ను ఎగవేత

Trinethram News : తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్లు పన్ను ఎగవేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జీఎస్టీ బోర్డ్ ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా భారీ పన్ను ఎగవేత కేసులు బయట పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్ల పన్ను…

ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు ప్రేక్షకుల్ని నిరాశ పరుస్తున్న తెలుగు టైటాన్స్

ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు ప్రేక్షకుల్ని నిరాశ పరుస్తున్న తెలుగు టైటాన్స్ Trinethram News : ముంబై :జనవరి 07ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ముంబై…

తెలుగు వారి జీవితాల్లో నవశకం రావాలి… తెలుగు జాతి నెంబర్ 1 కావాలి

తెలుగు వారి జీవితాల్లో నవశకం రావాలి… తెలుగు జాతి నెంబర్ 1 కావాలి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్ధాయికి ఎదగాలి తెలుగు వారు ఎక్కడున్నా ఎన్నికల సమయం లో రాష్ట్రం కోసం అడుగు వేయాలి…

You cannot copy content of this page