GVWV & VSWS డిపార్ట్మెంట్ సంబంధించిన పెండింగ్ అప్లికేషన్లపై ఈసీ దృష్టి

Trinethram News : అమరావతి గ్రామ సచివాలయాలు మరియు మీసేవ అప్లికేషన్లపై ఈసీ దృష్టి పెట్టారు… గత ఎన్నికల నేపథ్యంలో కుల సర్టిఫికెట్ల కోసం అవస్థలు పడినట్లు గుర్తించారు.. అలాంటి అవస్థలు పడకుండా ఉండటం కోసం పెండింగ్ అర్జీలపై ఆరా తీస్తున్నారు……

శ్రీకాకుళం జిల్లాలో APPSC నిర్వహించే కంప్యూటర్ ఆధారిత డిపార్ట్మెంట్ పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో APPSC నిర్వహించే కంప్యూటర్ ఆధారిత డిపార్ట్మెంట్ పరీక్షలు, పాలిటెక్నికల్ లెక్చలర్ పోస్టుల పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతి రావు అన్నారు. మంగళవారం డీఆర్ఓ ఛాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి…

You cannot copy content of this page