పుట్టిన రోజు సందర్బంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన యార్లగడ్డ వెంకట కిషోర్

పుట్టిన రోజు సందర్బంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన యార్లగడ్డ వెంకట కిషోర్ .. అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి 18 మెట్లు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో మెట్లు తయారు చేయుటకు ఒక్క మెట్టుకు రూ.1,00,000/విరాళము ఇచ్చిన…

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్ యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (నంద్యాల) అపాయింట్ అయ్యారు. ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్ రెడ్డి (విశాఖపట్నం),పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (పల్నాడు),తప్పెట్ల సాహిత్ రెడ్డి (అన్నమయ్య రాయచోటి) నియమితులయ్యారు.జోన్-1 ఇన్‌ఛార్జ్‌గా అవనాపు విక్రమ్…

తాంత్రిక పూజల పేరిట 10 మందిని హత్య చేసిన నాగర్‌కర్నూల్ వ్యక్తి?

తాంత్రిక పూజల పేరిట 10 మందిని హత్య చేసిన నాగర్‌కర్నూల్ వ్యక్తి? గుప్తనిధుల వెలికితీతకు తాంత్రిక పూజలు చేస్తానంటూ నిందితుడు నమ్మబలికినట్టు సమాచారం అమాయకుల నుంచి భారీగా డబ్బు వసూలు, డబ్బు లేనివారి వద్ద భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం నిధి…

శ్రీరామ పబ్లిక్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామం నందు శ్రీరామ పబ్లిక్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి…

బాపట్ల పట్టణంలోని పదో వార్డు ప్యాడిసన్ పేట నందు గ్రామస్తులు మరియు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ స్టార్

బాపట్ల జిల్లా: ప్యాడిసన్ పేట వాళ్ళు ఏది చేసినా సంథింగ్ స్పెషల్ హే …. బాపట్ల పట్టణంలోని పదో వార్డు ప్యాడిసన్ పేట నందు గ్రామస్తులు మరియు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ స్టార్ అవును క్రిస్మస్ స్టార్…

You cannot copy content of this page