ఆమె చీర రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగింది

డిల్లీ మెట్రోరైలులో చీర ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన మహిళ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆమె చీర రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగింది.

కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన

కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన.. తల్లి కోసం కన్నీరుమున్నీరుగా విలపించిన బిడ్డ! అమ్మ ఏమి చేసిందో ఆ చిన్నారికి తెలియదు.. బిడ్డను ఓదార్చేందుకు ఆ తల్లికి దారి లేదు… తల్లీబిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేశాయి. తల్లి…

You cannot copy content of this page