రాయ్‌గఢ్‌లో పార్టీ గుర్తును ఆవిష్కరించిన శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ చిహ్నంగా “మాన్ బ్లోయింగ్ తుర్హా’ను కేటాయించిన భారత ఎన్నికల సంఘం.

జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని ఆదేశం.. సీఈసీ ఉత్తర్వుల కాపీలను పవన్‌ కల్యాణ్‌కు అందించిన పార్టీ లీగల్‌ సెల్‌

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. గుంటూరు : జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ…

You cannot copy content of this page