నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది

రాష్ట్రంలో ఐదేళ్ళ లోపు వయస్సు గల 53లక్షల 35వేల 519 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు… దీనికోసం 37వేల 465 పోలియో బూత్ లను,1693 మొబైల్ టీంలను,1087 ట్రాన్సిట్ టీంలను ఏర్పాటు చేశారు … రైల్వే స్టేషన్, బస్టాండ్లలో కూడా…

ఐదో జాబితా పై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది

ఐదో జాబితా పై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది. నేడో.. రేపో విడుదల చేసే అవకాశం ఐదో జాబితా పై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది.ఈ రోజు కూడా అనేక మంది ఎమ్మెల్యేలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లిందని…

జనసేన- బీజేపీ పొత్తు కొనసాగుతుంది

జనసేన- బీజేపీ పొత్తు కొనసాగుతుంది.. తర్వాత నిర్ణయం అధిష్టానానిదే.. టీడీపీ- వైసీపీ ప్రభుత్వాలు కేంద్ర పథకాలను హైజాగ్ చేశాయి.. ఓర్వకల్లు విమానాశ్రయానికి నిధులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం.. రామ ప్రతిష్ట రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం శోచనీయం- పురంధేశ్వరి

You cannot copy content of this page