CM Revanth Reddy : పంచాయతీ ఎన్నికలపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy’s review of panchayat elections today Trinethram News : హైదరాబాద్: జులై 26తెలంగాణ రాష్ట్ర పంచా యతీ ఎన్నికలపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించ నున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో…

‘జమిలి ఎన్నికల’పై నివేదిక.. రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌

Trinethram News : దిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది.. ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ…

లోక్‌సభ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం

ఖమ్మం, మహబూబాబాద్‌ నేతలతో కేసీఆర్‌ సమావేశం తెలంగాణ భవన్‌లో 2 ఎంపీ నియోజకవర్గాల నేతలతో కేసీఆర్‌ భేటీ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం, మహబూబాబాద్‌ నేతలు లోక్‌సభ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం

లోక్ సభ ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన- ఇక ఏ క్షణమైనా

Trinethram News : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా వంటి ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా…

2024 లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్ వ్యాఖ్యలు

“2024 లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్ వ్యాఖ్యలు : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఇంకో ఏడెనిమిది స్థానాలు వచ్చి ఉంటే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఉండేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. కష్టపడి పనిచేస్తే లోక్‌సభ ఎన్నికల్లో విజయం…

పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం.. జేపీ నడ్డా అధ్యక్షతన హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు.. తెలంగాణ నుంచి పాల్గొననున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు.. తెలంగాణ పార్లమెంట్‌ స్థానాలను 5…

జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు

జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు దిల్లీ: ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక (One Nation, One Election)’పై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ram Nath Kovind) నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.జమిలి ఎన్నికల…

సార్వత్రిక ఎన్నికలపై సన్నద్ధత.. 9, 10 తేదీల్లో రాష్ట్రానికి సీఈసీ బృందం

AP News: సార్వత్రిక ఎన్నికలపై సన్నద్ధత.. 9, 10 తేదీల్లో రాష్ట్రానికి సీఈసీ బృందం అమరావతి: సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మరోమారు ఏపీ అధికారులతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా నెల ఈనెల 9, 10…

నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్

Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్.. హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా…

లోక్‌సభ ఎన్నికలపై మల్కాజ్‌గిరి నియోజకవర్గ నేతలతో భేటీ అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు

లోక్‌సభ ఎన్నికలపై మల్కాజ్‌గిరి నియోజకవర్గ నేతలతో భేటీ అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు… ఈ భేటీకి హాజరైన మధుయాష్కీ గౌడ్.

You cannot copy content of this page