ఆఫీసుల్లో వ్యవసాయం చేస్తున్న సంస్థలు.. ఇప్పుడు ఇదే ట్రెండ్

Trinethram News : వ్యవసాయం.. ఈ పేరు వినగానే పచ్చని పంట పొలాలు, బోరులు, బావులు ఇలా చాలానే గుర్తుకువస్తాయి. బిజీ లైఫ్‎లో కనీసం వారానికి ఒకసారైనా అలా పొలాల వద్దకు వెళ్లి సేద తీరాలని అనుకుంటాం. మంచి సాగు చేయడానికి…

ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.. ఈడీ విచారణలో సీఎం కేజ్రీవాల్!

లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో వాడిన ఫోన్ ఎక్కడని ప్రశ్నించిన ఈడీ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదని కేజ్రీవాల్సమాధానం ఇచ్చినట్టుగా పేర్కొంటున్న కథనాలు ఆదివారం దాదాపు 4 గంటలపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ…

ఇలాంటివి సినిమాలలో మాత్రమే చూస్థాం. ఇప్పుడు నిజమైంది

ఇలాంటివి సినిమాలలో మాత్రమే చూస్థాం. ఇప్పుడు నిజమైంది సొమాలియా తీరంలో ఇండియన్ నావీ కమాండోలముందు లొంగిపోయిన సముద్రపు దొంగలు

ఇప్పుడు కొత్త ట్రెండ్… రిటైర్మెంట్ షూట్

ప్రీ వెడ్డింగ్ వీడియో షూటింగ్ అనేది ఒక ఫ్యాషన్…. మరిఇప్పుడు కొత్త ట్రెండ్… రిటైర్మెంట్ షూట్ .. మరి అంతేకదా.. జీవితంలో బాధల్ని, బాధ్యతలను దిగ్విజయంగా ముగించిన తరువాత ఇలా ఎంజాయ్ చేస్తూ గడపడం… ఆ మజానే వేరబ్బా…. రిటైర్ అయిన…

వామిక… ఇప్పుడు అకాయ్.. విరాట్ కోహ్లి వారసులు

2021వ సంవత్సరంలో జనవరి 11వ తేదీన టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లీ – అనుష్క దంపతులకు వామీక జన్మించింది. ఇప్పుడు 2024 ఫిబ్రవరి 15వ తేదీన మగబిడ్డ కు జన్మనిచ్చారు. ఈ బిడ్డకు అకాయ్ గా నామకరణం చేశామని విరాట్…

మొన్నటి వరకు 3.. ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారు: చంద్రబాబు

Trinethram News : ఇంకొల్లు: అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్‌ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలను కలుషితం చేసిన…

ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని.. ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచి వెళ్లిపోయాడు భర్త. అయినా భార్య కుంగి పోలేదు. కాయకష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ…

ఇప్పుడు కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం

ప్రపంచదేశాల మొత్తాన్ని గడ గడ లాడిస్తున్న వైరస్ లు…మొన్న కరోన వైరస్ తో అతలాకుతలం..ఇప్పుడు కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం.. ఇద్దరు మృతి కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు కన్నుమూయడం కలకలం రేపుతోంది. శివమొగ్గ జిల్లా…

సర్వే నెంబర్ 12 ఇప్పుడు సర్వే నెంబర్ 445 ఎలా అయ్యింది

సర్వే నెంబర్ 12 ఇప్పుడు సర్వే నెంబర్ 445 ఎలా అయ్యింది. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. గత అక్టోబర్ 5 నెలలో రెవెన్యూ అధికారి రజినీకాంత్ తమ సిబ్బందితో కలిసి గాజులరామరం లో సర్వే నెంబర్ 12 లో…

తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని.. ఇప్పుడు మాట మార్చారు

AP Anganwadi Workers: ‘తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని.. ఇప్పుడు మాట మార్చారు’ ఏపీ వ్యాప్తంగా అంగన్‌వాడీల ఆందోళన.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అంగన్‌వాడీలు (Anganwadi workers) ఆందోళనకు దిగారు. ప్రభుత్వంతో రెండు రోజులుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో…

You cannot copy content of this page