భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థునీలు ఆత్మహత్య?

Trinethram News : యాదాద్రి జిల్లా : ఫిబ్రవరి 04ఇద్ద‌రు విద్యార్థినీలు త‌మ బాధ‌ల‌ను ఎవ‌రికి చెప్పుకోలేక త‌నువులు చాలించారు. ఈఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు…

మార్చి 1 నుండి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు

జిల్లాలో 85 పరీక్ష కేంద్రాలు, హాజరుకానున్న 45,702 మంది విద్యార్థులు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి శ్రీకాకుళం,ఫిబ్రవరి,3: ఇంటర్మీడియట్ పరీక్షలకు పగడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు…

మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ సచివాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కాలేజీ ఉన్న…

రెండు ద్విచక్ర వాహనాలు డీ కొని నలుగురికి గాయాలు

విశ్వం కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న శివ, ముజిందర్ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సెమిస్టర్ పరీక్ష రాసేందుకు వెళుతుండగా మదనపల్లె మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ స్కూల్ సమీపంలో లారీని ఓవర్టేక్ చేస్తూ మరో ద్విచక్ర వాహనాన్ని డీ కొన్నారు..పుంగనూరు మండలం చండ్ర…

You cannot copy content of this page