రాహుల్, సోనియాపై తప్పుడు వార్తలు.. బంగ్లా జర్నలిస్ట్ పై కేసు

False news on Rahul and Sonia.. Case against Bangla journalist Trinethram News : బెంగళూరు : Sep 3, 2024 లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , ఆయన తల్లి, కాంగ్రెస్ అగ్రనేత సోనియాపై…

CM Revanth Reddy : రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy will go to Delhi tomorrow Trinethram News : హైదరాబాద్ : జులై 19తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో…

Rahul Gandhi : నేడు రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పర్యటన

Rahul Gandhi’s visit to Rae Bareli today Trinethram News : న్యూ ఢిల్లీ : జులై 09లోక్‌సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తన పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించ నున్నారు. భూమా…

Vijayamma : జాతీయ కాంగ్రెస్ పార్టీ వేదికపై విజయమా?

Vijayamma on the platform of the National Congress Party? Trinethram News : కాంగ్రెస్ కార్యక్రమానికి వైఎస్ఆర్ సతీమణి, మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ హాజరుకానున్నారు. ఈ నెల 8వ తేదీ వైఎస్ఆర్ జయంతి.ఏపీసీసీ…

CM Revanth : నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ

CM Revanth and Bhatti met Sonia Gandhi today Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు…

నేడు ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్

Polling for the sixth phase of Lok Sabha elections today Trinethram News : ఢిల్లీ సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్.. 58 లోక్‌సభ స్థానాలకు 889 మంది అభ్యర్థుల పోటీ.. ఢిల్లీ 7, హర్యానా…

రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన సోనియా గాంధీ

Sonia Gandhi pays tribute to Rajiv Gandhi Trinethram News : భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్‌భూమిలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ…

370 సీట్లు గెలుచుకునేందుకు విపక్షాలను బీజేపీ చేరాలని బెదిరిస్తున్నారు

Trinethram News : Sonia Gandhi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు పొడిచారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 370 సీట్లు…

దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు.. కాంగ్రెస్ తోనే దేశం ఐక్యంగా ఉంటుంది

Trinethram News : DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.. కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడం గాంధీ కుటుంబానికి మాత్రమే సాధ్యమని…

సోనియాని కలిసిన డానిష్‌ అలీ

Trinethram News : Mar 14, 2024, సోనియాని కలిసిన డానిష్‌ అలీపార్లమెంట్‌ ఎ‍న్నికలు సమీపిస్తున్న వేళ సస్పెండెడ్‌ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. దీంతో ఆయన అమ్రోహా లోక్‌సభ…

You cannot copy content of this page