అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేరుకున్నారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యాక్రమానికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానం రావడంతో అయోధ్యకు వెళ్లిన…

టెస్లా కార్ల లైట్ షోతో రామ భక్తి

టెస్లా కార్ల లైట్ షోతో రామ భక్తి అమెరికా: అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అమెరికాలోని ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. టెస్లా కార్లతో రామ్ రూపంలో లైట్ షో నిర్వహించారు. అనంతరం జై శ్రీరామ్ అంటూ నినదించారు. ఇందుకు…

రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ

రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. మరో 24 గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరగనుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షల మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు.. 22వ…

అని హోరెత్తిన షోషల్ మీడియా ఈ వార్త లో నిజమెంత!

అయోధ్య రామ మందిరానికి రూ.50 కోట్లు విరాళం ఇచ్చిన ప్రభాస్‌? అని హోరెత్తిన షోషల్ మీడియా ఈ వార్త లో నిజమెంత!ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్‌తో ఇప్పుడంతా ‘డార్లింగ్‌’ గురించే…

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు హైదరాబాద్ రామ భక్తులు శ్రీరాముడిపై తన ప్రేమను చాటుకున్నారు. శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని ఎన్.నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డు శనివారం అయోధ్యకు చేరుకుంది. సుమారు 1,265 కేజీల బరువునన ఈ లడ్డు…

బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం

బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం జగిత్యాల జిల్లా: బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారుచేసి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు. జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్. ఈనెల 22న అయోధ్యలో…

రామ మందిరంపై ఎగిరే జెండా రెడీ

రామ మందిరంపై ఎగిరే జెండా రెడీ.. చిహ్నంగా సూర్యుడు, దేవ కాంచన చెట్టు.. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగనుండడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. కాగా రామాలయంపై…

అయోధ్య కార్యక్రమానికి రామ్ చరణ్ జోడీకి ఆహ్వానం

Trinethram News : హైదరాబాద్ అయోధ్య కార్యక్రమానికి రామ్ చరణ్ జోడీకి ఆహ్వానం అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. రామమందిర ట్రస్టు ప్రతినిధులు ఈ జోడీని ఆహ్వానించారు.…

అయోధ్యలో తెలంగాణ రుచులు!

Trinethram News : Ram Mandir: అయోధ్యలో తెలంగాణ రుచులు! 40 రోజులపాటు రామసన్నిధిలో మన వంటకాలు రోజూ 6వేల మంది భక్తుల కోసం.. ఉచితంగానే అందజేత వీహెచ్‌పీ ఆధ్వర్యంలో 25 టన్నుల బియ్యం, 12 టన్నుల సరుకులు బర్కత్‌పుర, జనవరి…

You cannot copy content of this page