రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం

రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం.. అయోధ్య ఆలయానికి చేరుకున్న మోదీ పూజలో కూర్చున్న ప్రధాని, ఆరెస్సెస్ చీఫ్ భగవత్

ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారం

ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారం.. 500 ఏళ్ల కల నెరవేరిందన్న సీఎం యోగి ప్రధాని మోదీ దూరదృష్టి, అంకిత భావంతోనే ఇది సాధ్యంమైంది..

పీఎం మోదీ కేవలం 3 రోజులు మాత్రమే ఉపవాసం ఉండాలని సీర్లు కోరారు

పీఎం మోదీ కేవలం 3 రోజులు మాత్రమే ఉపవాసం ఉండాలని సీర్లు కోరారు, అయితే ఆయన 11 రోజులు ఉపవాసం ఉండి కొబ్బరి నీళ్లతోనే బతికారు. ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు ముందు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పీఎంవో సీయర్ల నుంచి…

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు. రామసేతు నిర్మించిన చారిత్రాత్మక నేపధ్యం కలిగిన ఈ ప్రాంతాన్ని ప్రధాని సందర్శించారు. సముద్రంలో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .

సముద్ర స్నానం.. ప్రత్యేక పూజలు.. రామేశ్వరంలో ప్రధాని మోదీ

సముద్ర స్నానం.. ప్రత్యేక పూజలు.. రామేశ్వరంలో ప్రధాని మోదీ.. రామేశ్వరం: అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు.. అంతకుముందు ప్రధాని ఇక్కడి…

ప్రధాని రోడ్ షోకు భారీ జనం

ప్రధాని రోడ్ షోకు భారీ జనం తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది. తిరుచిరాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో యువత, మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున పాల్గొని మోదీకి అభివాదం చేశారు. మోదీ వాహనంపై పూలు చల్లుతూ…

చెన్నై లో ఖేలో ఇండియా యూత్ క్రీడల పోటీలను ప్రారంభించిన దేశ ప్రధాని

చెన్నై లో ఖేలో ఇండియా యూత్ క్రీడల పోటీలను ప్రారంభించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొన్నారు..

రామమందిర నిర్మాణంతో కల నెరవేరుతోంది: ప్రధాని నరేంద్ర మోడీ

రామమందిర నిర్మాణంతో కల నెరవేరుతోంది: ప్రధాని నరేంద్ర మోడీ దేశమంతా భక్తిభావంతో మునిగితేలిపోతుంది.. ఈ నెల 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది.. సాధు సంతుల సూచనలతో 11 రోజుల పాటు అనుష్ఠానం చేస్తున్నాను..

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి…

You cannot copy content of this page