బీహార్‌‌లో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

నితీశ్ కుమార్, నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ప్రధాని బీహార్‌ అభివృద్ధికి నూతన ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందనే నమ్మకం ఉందన్న మోదీ కొత్త టీమ్ అంకితభావంతో పనిచేస్తుందని విశ్వాసం

మెగా స్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్?

మెగాస్టార్ చిరంజీవికి… దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ని ప్రకటించిన మోడీ సర్కార్…. త్వరలోనే రాజ్యసభకు కూడా పంపుతారని… మెగా కాంపౌండ్ విశ్వసనీయ సమాచారం…!!

సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలు

Trinethram News : ఢిల్లీ: 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అదే ఏడాది 1950 జనవరి 28వ తేదీన సుప్రీం కోర్టు ప్రారంభం అయింది. ఈ రోజు జనవరి 28వ తేదీకి 75 యేళ్లు…

ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న బిజెపి,నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి

తాడేపల్లి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న బిజెపి,నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి. ఎంసూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్, బైకు ర్యాలీ. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికుల కర్షకుల హక్కులను…

కుటుంబ పార్టీలను ఓడించండి: యువ ఓటర్లకు మోదీ పిలుపు

కుటుంబ పార్టీలను ఓడించండి: యువ ఓటర్లకు మోదీ పిలుపు తొలిసారి ఓటర్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా యువత ఉందన్న ప్రధాని మోదీ మీ ఓటు బలంతో కుటుంబ పార్టీలను ఓడించాలన్న మోదీ

బాల పురస్కారం అందుకున్న పెండ్యాల లక్ష్మీ ప్రియ

బాల పురస్కారం అందుకున్న పెండ్యాల లక్ష్మీ ప్రియ ▪️ వరంగల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థిని పెండ్యాల లక్ష్మిప్రియకు జాతీయ బాల పురస్కారం ▪️ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈనెల 22న అవార్డ్ అందుకున్న లక్ష్మిప్రియ ▪️ అనంతరం ప్రధాని…

అయోధ్య రామయ్య ప్రాణ‌ ప్ర‌తిష్ఠ పూజ‌కు మోదీ అన‌ర్హుడు

అయోధ్య రామయ్య ప్రాణ‌ ప్ర‌తిష్ఠ పూజ‌కు మోదీ అన‌ర్హుడు.. భార్య విషయంలో రాముడిని అనుసరించిన వారు కాదు పదేళ్ల పాలనలో రామరాజ్యానికి అనుగుణంగా వ్యవహరించిందీ లేదు బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

మన దేశ సంస్కృతికి రాముడే మూలం:ప్రధాని నరేంద్ర మోడీ

మన దేశ సంస్కృతికి రాముడే మూలం:ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్ :జనవరి 22రామనామం భారత దేశ ప్రజల కణకణంలో నిండి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రామ భక్తులంతా ఆనంద పరశంలో మునిగితేలు తున్నారన్నారు. అ యోధ్యలో బాలరాముడి…

You cannot copy content of this page