‘సిద్ధం’ పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభలు

‘సిద్ధం’ పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభలు ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ‘సిద్ధం’ పేరుతో సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలి సమావేశాన్ని జనవరి 27వ తేదీన భీమిలిలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు 3.5 నుండి 4 లక్షల…

నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం

నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం. హైదరాబాద్ జనవరి 24:నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించ…

అమరావతి ఉద్యమానికి 1,500 రోజులు.. 25న వెలగపూడిలో బహిరంగ సభ

అమరావతి ఉద్యమానికి 1,500 రోజులు.. 25న వెలగపూడిలో బహిరంగ సభ తుళ్లూరు : రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు అన్నదాతలు చేస్తున్న సుదీర్ఘ ఉద్యమం ఈ నెల 25వ తేదీకి 1,500 రోజులు పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని… ఆ రోజు వెలగపూడిలో…

నేడు అరకు, మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు

నేడు అరకు, మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు.. అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్, కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో…

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి ఈనెల 25న భీమిలిలో సీఎం జగన్‌ బహిరంగ సభ ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మంది వచ్చేలా ప్రణాళిక పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్న జగన్‌ జోన్ల వారీగా కేడర్‌కు దిశానిర్దేశం…

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సమస్యలు పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది

కృష్ణానదీ జలాల వివాదం పై నేడు కీలక భేటీ

Trinethram News : నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులతో జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ భేటీ కానున్నారు.…

రౌండ్ టేబుల్ సమావేశం బాపట్లఎన్జీవో హోం లో జన విజ్ఞాన వేదిక – కే.జీ.బేసిన్ గ్యాస్

Trinethram News : రౌండ్ టేబుల్ సమావేశం బాపట్లఎన్జీవో హోం లో జన విజ్ఞాన వేదిక – కే.జీ.బేసిన్ గ్యాస్ – పోరాట కమిటీ, రైతు సంఘం, ఇతర ప్రజా సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది.…

పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం.. జేపీ నడ్డా అధ్యక్షతన హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు.. తెలంగాణ నుంచి పాల్గొననున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు.. తెలంగాణ పార్లమెంట్‌ స్థానాలను 5…

You cannot copy content of this page