Collector Nagalakshmi : అక్రమ బ్రాండ్లపై గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి చర్యలు తీసుకుంటున్నారు

Guntur Collector Nagalakshmi is taking action against illegal brands Trinethram News : గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు సహా పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పంట రుణాల కుంభకోణంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. అవినీతి, అక్రమాలు వాస్తవమేనని…

Loan Waiver : రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: CM

Guidelines released in 4 days on loan waiver: CM Jun 28, 2024, తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. ‘పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు.…

MLA Vijayaramana Rao : రైతు రుణమాఫీతో సంబరాలు రైతులకు స్వీట్లు తినిపించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

MLA Vijayaramana Rao fed sweets to the farmers to celebrate the farmer’s loan waiver రైతుల పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం.. పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన…

Phonepay : ఫోన్‌పేలో ఇక‌పై హోమ్, గోల్డ్‌ లోన్స్‌

No more Home, Gold Loans on Phonepay Trinethram News : కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్‌ల‌ను తెచ్చిన ఫోన్‌పే అందుబాటులోకి మ్యూచువల్ ఫండ్, గోల్డ్, బైక్, కారు, హోమ్/ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ లోన్లు ఇందుకోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో…

రుణమాఫీ సిద్దిపేట చేస్తారు? సీఎం రేవంత్‌కి హరీశ్‌రావు బహిరంగ లేఖ

హైదరాబాద్‌: రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్‌ 9నే చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ.2 లక్షల…

వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయరాదు: ఈసీ

Trinethram News : అమరావతి, ఎన్నికల వేళ ఈరోజు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవో ముకేశ్‌ కుమార్‌మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల…

గంటా శ్రీనివాసరావుకు బ్యాంక్‌ అధికారుల నోటీసులు

గంటాతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు నోటీసులు ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి..రూ.390 కోట్ల రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ ప్రత్యూష కంపెనీకి గ్యారెంటీర్‌గా ఉన్న గంటా ఏప్రిల్‌ 6న ఆస్తులు వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్

ప్రతి మహిళకు ₹1000: DMK

Trinethram News : తమిళనాడులో అధికార పార్టీ DMK లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. NHలపై టోల్ బూత్ల తొలగింపు, ప్రతి మహిళకు ₹1000, విద్యార్థులకు NEET నుంచి మినహాయింపు, మహిళలకు 33% రిజర్వేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్…

₹కోటి వరకు రుణం, ₹5 లక్షల బీమా.. రేపే ప్రారంభం

Trinethram News : TS: మహిళా స్వయం సహాయక సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ మహిళా శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టనుంది. రేపు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో CM రేవంత్ దీనిని ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల…

మధ్యాహ్నం సీఎం జగన్ కీలక సమావేశం

సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసిపి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టో అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల…

You cannot copy content of this page