ప్రభుత్వ న్యాయవాది శంతన్ కుమార్ కు ఆత్మీయ సత్కారం

ప్రభుత్వ న్యాయవాది శంతన్ కుమార్ కు ఆత్మీయ సత్కారం. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని మార్కండేయ కాలనీ ప్రాంతానికి చెందిన, వెలుగు సామాజిక స్వచ్చంద సంస్థ లీగల్ అడ్వైజర్ సీనియర్ న్యాయవాది భాగవతుల శంతన్ కుమార్ ను, ప్రభుత్వ న్యాయవాదిగానియమితులైన…

CM Revanth : అల్లు అర్జున్, రామ్ చరణ్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

అల్లు అర్జున్, రామ్ చరణ్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు..!! Trinethram News : Telangana : సినీ పెద్దలతో సమావేశంలో రేవంత్ అల్లు అర్జున్ వ్యవహారం పై కీలక వ్యాఖ్యలు చేసారు. సినీ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం ఎలాంటి సహకారం…

Manchu Vishnu : మా అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన

మా అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన Trinethram News : Hyderabad : ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది సున్నితమైన సమస్యలపై మా సభ్యులు స్పందించొద్దు సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిది ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం…

గోదావరిఖని లో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో ఫన్&జాయ్ ట్రేడ్ ఫేయిర్ 2025 ఎగ్జిబిషన్ ప్రారంభం

గోదావరిఖని లో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో ఫన్&జాయ్ ట్రేడ్ ఫేయిర్ 2025 ఎగ్జిబిషన్ ప్రారంభం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతోఏర్పాటు చేసిన ఫన్&జాయ్ ట్రేడ్ ఫేయిర్ ఎగ్జిబిషన్ 2025…

MLA Chintakunta Vijayaramana Rao : క్రిస్టియన్ మత అభ్యున్నతి కి ప్రభుత్వం తోడ్పడుతుంది

క్రిస్టియన్ మత అభ్యున్నతి కి ప్రభుత్వం తోడ్పడుతుంది.. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్ హల్ మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో…

మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలి ప్రధాన కార్యదర్శి ఏల్పుల ధర్మరాజు

మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలి ప్రధాన కార్యదర్శి ఏల్పుల ధర్మరాజు హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 24 డిసెంబర్ 2024 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు…

MSF MSU మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, చిట్యాల

MSF MSU మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి చిట్యాల మండలం కేద్రం లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో MSF మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సీనియర్…

రుణమాఫీ కాలేదంటే రాజీనామాకు సిద్ధం

రుణమాఫీ కాలేదంటే రాజీనామాకు సిద్ధం ..నిరూపిస్తే రాజీనామా చేస్తావా .. కేటీఆర్ కు విజయ రమణారావు సవాల్ అసెంబ్లీలో బిఆర్ఎస్ పై ధ్వజమెత్తిన త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎమ్మెల్యే విజయరమణ రావురైతుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యపడుతుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…

గొర్ల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి

గొర్ల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జూలపల్లి మండలంలోని చీమల పేట గ్రామానికి చెందిన కురుమ సోదరుడు తొంటి ఎల్లయ్య 15 గొర్రెలు మరియు…

మలేషియా భారతీయ పౌరులకు వీసా మినహాయింపును 2026 వరకు పొడిగించింది

మలేషియా భారతీయ పౌరులకు వీసా మినహాయింపును 2026 వరకు పొడిగించింది Trinethram News : మలేషియా : భారతీయ పౌరులకు వీసా మినహాయింపును డిసెంబర్ 31, 2026 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం (డిసెంబర్ 20) ఒక ప్రకటనలో, ఇది…

Other Story

You cannot copy content of this page