వైసీపీ ఇంఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది

వైసీపీ ఇంఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మార్చేసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే 50 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. మొదటి జాబితాలో 11మంది…

నూత‌న పారిశ్రామిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించండి

నూత‌న పారిశ్రామిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించండి. Trinethram News : హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వండి * రాష్ట్రానికి ఎన్‌డీసీ, మెగా లెద‌ర్ పార్క్‌, ఐఐహెచ్‌టీ మంజూరు చేయండి * కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ముఖ్య‌మంత్రి…

విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది…

బందరులో ఇక బాలశౌర్యం

బందరులో ఇక బాలశౌర్యం వావ్.. బందరులో మరో నాయకుడా? ఛాన్సే లేదు. ఆ రెండు కుటుంబాలే బందరును ఏలుకోవాలి. బందరు పోర్టుకు అప్పులు ఇప్పించటం ఎంపీ నేరం. గుడివాడలో రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు మంజూరు చేయించటం దారుణం. బందరులో దివంగత…

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు గుఃటూరు : రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ మేరకు శనివారం ఆయన…

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు.. లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఇప్పటి కే మూడు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరుకాని కేజ్రీవాల్.. దీంతో, నాలుగో సారి నోటీసులు…

దరఖాస్తుల్లో తప్పులుంటే ఫోన్ చేయండి.. సీఎం రేవంత్ ఆదేశం

దరఖాస్తుల్లో తప్పులుంటే ఫోన్ చేయండి.. సీఎం రేవంత్ ఆదేశం ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులున్న దరఖాస్తులను పక్కన పెట్టొదు.. వారికి ఫోన్ చేసి సరైన వివరాలు సేకరించి డేటా ఎంట్రీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం.

సియం కలిసిన బొట్ల రామారావు యాదవ్

సియం కలిసిన బొట్ల రామారావు యాదవ్ కందుకూరు టిక్కెట్ ఖరారు చేసిన జగన్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిసి సెల్ జోన్ 5 కన్వీనర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకదరుల…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్నారు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్నారు—ఎమ్మెల్యే రాందాస్ నాయక్… ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం రైతు వేదిక భవనంలో నిరుపేద లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను…

అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్-ఇ-చాదర్ ను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉరుస్-ఎ-షరీఫ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ (R.A) అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్-ఇ-చాదర్ ను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి…

You cannot copy content of this page