పదవతరగతి పరీక్ష ల నిర్వహణకు 2,700 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

Trinethram News : హైదరాబాద్‌ : జనవరి 28పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 5.07 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా, 2,700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతా ధికారులు నిర్ణయించారు.…

You cannot copy content of this page