ఇద్దరు రౌడీషీటర్ల ఎన్‌కౌంటర్

ఇద్దరు రౌడీషీటర్ల ఎన్‌కౌంటర్.. తమిళనాడు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటుచేసుకున్నది. మృతులను రఘు, అసన్‌గా గుర్తించారు. కాంచీపురంలో ప్రభాకర్ అండ్ గ్యాంగ్ ఓ హత్య చేశారు.. వారిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు.…

You cannot copy content of this page