నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ.. చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్ రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ.

ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు.. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్‌కు ఆ‍హ్వానించారు.…

మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి క్రికెట్ పోటీలు

మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణపూర్ సింగరేణి ఠాకూర్ స్టేడియం లో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి క్రికెట్ పోటీలు కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే…

నెల్లూరు పార్లమెంట్ బిజెపి ఎన్నికల కార్యాలయం ప్రారంభం

Trinethram News : నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని వర్చువల్ గా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కార్యకర్తలు కార్యాలయాలు కార్యక్రమాలు అనే మూడు కూడా రాజకీయ పార్టీకి గుండెకాయ లాంటిదని, కార్యాలయాలు…

పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ

Trinethram News : శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ఉద్ఘాటన జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళా శక్తి ఇనుమడించిందన్న ప్రధాని ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామన్న మోదీ.

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం.. ఉభయ సభల ఫ్లోర్ లీడర్లను సమావేశానికి ఆహ్వానించిన కేంద్రం

వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం

వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం.. ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. గతంలో కూడా అదే టైంలో ఎన్నికలు వచ్చాయి.. మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయం- కిషన్ రెడ్డి

బిఅర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు

బిఅర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు ★అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు తెలంగాణ భవన్ :- తెలంగాణ భవన్ వేదికగాబిఅర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక…

పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం.. జేపీ నడ్డా అధ్యక్షతన హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు.. తెలంగాణ నుంచి పాల్గొననున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు.. తెలంగాణ పార్లమెంట్‌ స్థానాలను 5…

ఏపీలోని 25 స్థానాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించిన ఏఐసీసీ

Trinethram News : ఏపీలోని 25 స్థానాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించిన ఏఐసీసీ…! అరకు(ఎన్టీ)- జగతా శ్రీనివాస్, శ్రీకాకుళం- మీసాల సుబ్బన్న, విజయనగరం- బొడ్డేపల్లి సత్యవతి, విశాఖపట్నం- కొత్తూరి శ్రీనివాస్, అనకాపల్లి- సనపాల అన్నాజీరావు, కాకినాడ- కే.బీ.ఆర్.నాయుడు, అమలాపురం(ఎస్సీ)- ఎం.వెంకట శివప్రసాద్,…

You cannot copy content of this page