కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం కానున్న కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి శ్రీశైలం, సాగర్‌లో నీటినిల్వ: రెండు రాష్ట్రాల తాగునీటి అంశాలపై చర్చ రానున్న రోజుల్లో ఎదురయ్యే ఎద్దడిపై చర్చించనున్న కమిటీ 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఇప్పటికే కోరిన ఏపీ.

You cannot copy content of this page