పదవతరగతి పరీక్ష ల నిర్వహణకు 2,700 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

Trinethram News : హైదరాబాద్‌ : జనవరి 28పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 5.07 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా, 2,700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతా ధికారులు నిర్ణయించారు.…

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కసరత్తులు.. మొత్తం 1,489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

AP Inter Board Exams 2024: ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కసరత్తులు.. మొత్తం 1,489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్‌,…

You cannot copy content of this page