పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం.. జేపీ నడ్డా అధ్యక్షతన హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు.. తెలంగాణ నుంచి పాల్గొననున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు.. తెలంగాణ పార్లమెంట్‌ స్థానాలను 5…

రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు

రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు.. Trinethram News : సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. విద్యుత్ లైన్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని.. విద్యుత్ లైన్ల…

ఆనంతో కోటంరెడ్డి కీలక భేటీ

ఆనంతో కోటంరెడ్డి కీలక భేటీ.. Trinethram News : నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి…

రేపు ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ రేపు ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి కీలక సమావేశం.సీట్ల సర్దుబాటుపై రేపటి సమావేశంలో చర్చ. నేషనల్ కన్వీనర్‌ పేరు ప్రకటించే అవకాశం.

భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన

భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన వచ్చేవారం నుంచి గ్రామీణ స్థాయిలో వాతావరణ అంచనాలు విడుదలవుతాయని వెల్లడి ‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా సమాచారం పొందవచ్చని తెలిపిన ఐఎండీ డైరెక్టర్‌ ఐఎండీ 150వ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి కొత్త సేవలు

వికసిత భారత్‌ లక్ష్య సాధనకు యువతే కీలకం

Trinethram News : వికసిత భారత్‌ లక్ష్య సాధనకు యువతే కీలకం స్వామి వివేకానంద, 19వ శతా బ్దపు భారతీయ తత్వవేత్త, ఆధ్యా త్మిక నాయకుడు, గొప్ప ఆలోచనా పరుడు, వక్త, కవి, యువతకు మార్గనిర్దేశకుడు. ప్రపంచ పునరు త్పాదకతకు యువతను…

రామ మందిర ప్రారంభోత్సం వేళ హనుమాన్ చిత్ర బృందం కీలక ప్రకటన

Trinethram News : 8th Jan 2024 : చిరంజీవి : రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది ఈ నెల 22న మా కుటుంబం రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం…

రాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు.. గర్భిణులు కీలక నిర్ణయం

Trinethram News : 7th Jan 2024 రాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు.. గర్భిణులు కీలక నిర్ణయం జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు. శ్రీరామ నవమి కాకుండా జనవరి 22ను కూడా పురాణేతిహాసాల్లో అత్యంత పవిత్ర దినం.…

2000 రూపాయల నోట్లు పై ఆర్బీఐ కీలక ప్రకటన

Trinethram News : 2000 రూపాయల నోట్లు పై ఆర్బీఐ కీలక ప్రకటన 2000 రూపాయల నోట్లు ప్రతీ గ్రామంలో వున్న పోస్ట్ ఆఫీస్ ల ద్వారా మార్చుకోవచ్చు అని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లు మార్పిడి కోసం మరియు డిపాజిట్…

మకర జ్యోతి దర్శనంపై శబరిమల ట్రస్ట్ కీలక నిర్ణయం

మకర జ్యోతి దర్శనంపై శబరిమల ట్రస్ట్ కీలక నిర్ణయం ప్రస్తుతం శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్న తరుణంలో ట్రావెన్కోర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నది. మకర జ్యోతి దర్శనం…

You cannot copy content of this page