ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడంద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశంలోని ప్రముఖ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కలిసిన నటుడు నందమూరి బాలకృష్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

నాటక ప్రదర్శనకు గాదె మధుసూదన రెడ్డి చేయూత

నాటక ప్రదర్శనకు గాదె మధుసూదన రెడ్డి చేయూత బాపట్ల పట్టణంలోని వెంగళ విహారులో ఈరోజు రాత్రి 9.00 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన నాట్యమండలి వారు సంగర్వంగా సమర్పించు సర్దార్ బెబ్బులి నాటక ప్రదర్శనకు స్థానిక వెంగల్ విహార యువతకు…

పేద పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య..స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

AP CM YS Jagan : పేద పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య..స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి AP CM YS Jagan : అమ‌రావ‌తి – వైసీపీ స‌ర్కార్ విద్యాభివృద్దికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం…

నూతన నుడా భవనాన్ని ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

నూతన నుడా భవనాన్ని ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరంలోని గాంధీ నగర్ లో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన నుడా భవనాన్ని నుడా చైర్మెన్ ముక్కాల ద్వారకానాథ్, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ,…

నరేంద్ర మోడీకి ఎక్సపైర్ డేట్ వచ్చేసింది: సీఎం రేవంత్ రెడ్డి

నరేంద్ర మోడీకి ఎక్సపైర్ డేట్ వచ్చేసింది: సీఎం రేవంత్ రెడ్డి నాగపూర్ : కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్‌తో అదరగొట్టారు. రేవంత్ రెడ్డి స్పీచ్ కు సభలో…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 22 ల్యాండ్ క్రూజర్ల వ్యవహారంలో కీలక మలుపు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 22 ల్యాండ్ క్రూజర్ల వ్యవహారంలో కీలక మలుపు గతంలో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన ఇంటెలిజెన్స్ , sib చీఫ్ ఆదేశాల మేరకే విజయవాడకు వాహనాల తరలింపు నిన్న సాయంత్రం 22 ల్యాండ్ క్రూజర్ల ఎక్కడ…

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని 16వ వార్డు కుమ్మరి సంగం నందు ఏర్పాటు చేసిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ధరకాస్తుల స్వీకరణ కార్యక్రమంలో స్థానిక…

లంకె బిందె లాంటి తెలంగాణను ఖాళీ బిందెగా మార్చిన కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

లంకె బిందె లాంటి తెలంగాణను ఖాళీ బిందెగా మార్చిన కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకువెళ్లిందనీ, తాము అధికారంలోకి వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలు కని పించాయని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారంనాడు…

రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: సీఎం రేవంత్‌ రెడ్డి

రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: సీఎం రేవంత్‌ రెడ్డి సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్‌, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.…

You cannot copy content of this page