పెన్షనర్లకు సీఎం జగన్ న్యూఇయర్ గిఫ్ట్

AP News: పెన్షనర్లకు సీఎం జగన్ న్యూఇయర్ గిఫ్ట్.. ఇకపై నెలనెలా రూ. 3 వేలు పెన్షన్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు కొత్త సంవత్సర కానుకనిచ్చింది. వైఎస్సార్ పెన్షన్ పధకం కింద సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.…

2024 మార్చి తరువాత పాత రూ. 100 నోట్లు చెల్లవా.. ఆర్బీఐ ఏం చెబుతోంది

RBI: 2024 మార్చి తరువాత పాత రూ. 100 నోట్లు చెల్లవా.. ఆర్బీఐ ఏం చెబుతోంది.. నోట్ల రద్దు భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపింది. దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవని కేంద్రం…

రూ. 7 ల‌క్ష‌ల కోట్లు అప్పు ఉంద‌నేది అవాస్త‌వం హ‌రీశ్‌రావు

రూ. 7 ల‌క్ష‌ల కోట్లు అప్పు ఉంద‌నేది అవాస్త‌వం హ‌రీశ్‌రావు గ‌త ప్ర‌భుత్వంలో రూ. 7 ల‌క్ష‌ల కోట్లు అప్పు ఉంద‌నేది అవాస్త‌వం అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల సంద‌ర్భంగా అప్పుల…

You cannot copy content of this page