కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో 80 పల్లె వెలుగు బస్సులు 30 ఎక్స్‌ప్రెస్ 30 రాజధాని ఏసీ 20 లహరి స్లీపర్ సీటర్‌లు అందు బాటులోకి…

నూతన నుడా భవనాన్ని ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

నూతన నుడా భవనాన్ని ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరంలోని గాంధీ నగర్ లో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన నుడా భవనాన్ని నుడా చైర్మెన్ ముక్కాల ద్వారకానాథ్, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ,…

ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ ప్రతినిధి మాజీ ఎంపీపీ

ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ ప్రతినిధి మాజీ ఎంపీపీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలు లో భాగంగా ప్రజాపాలనా అభయహస్తం…

జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

అమరావతి : జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…! సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ.. రాజకీయాలు అంటే సుపరిపాలన అని నిరూపిస్తాం.. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది.. వీళ్లు.. వారు తిన్నారు అంటున్నారు, వాళ్లు..…

యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే ‘ఆడుదాం ఆంధ్రా’

వైఎస్సార్ సీపీ ప్రెస్ నోట్ తేది : 20-12-2023స్థలం :తాడేపల్లి యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే.. ‘ఆడుదాం ఆంధ్రా’ ఆడుదాం ఆంధ్రా కోసం జాతీయ అకాడమీలు, చైన్నై సూపర్ కీంగ్స్, ప్రైమ్ వాలీబాల్, ప్రో-కబ్బాడి…

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ…

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ… వారణాసిలో గల ఈ ధ్యామ మందిరంలో 20 వేల మంది ధ్యానం చేసుకునే సదుపాయం..

అతిపెద్ద ధ్యానమందిరాన్ని ప్రారంభించిన మోదీ

అతిపెద్ద ధ్యానమందిరాన్ని ప్రారంభించిన మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యానకేంద్రం స్వర్వేద్ మహామందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీలోని వారణాసిలో దీనిని నిర్మించారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ఈ కేంద్రాన్ని ప్రధాని పరిశీలించారు. ఇక్కడ గడిపే ప్రతి…

కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌

కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌ పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌ ►మకరాంపురం నుంచి పలాస బయల్దేరిన సీఎం జగన్‌►కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్‌…

మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

Trinethram News : జగద్గిరిగుట్టలో నూతనంగా నిర్మించిన మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో సంక్షేమం –…

You cannot copy content of this page