70 రోజుల్లో దాదాపు 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో దాదాపు 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురుకులాల్లో గ్రాడ్యుయేట్‌ టీచర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు సాధించిన 1,997 మందికి గురువారం ఎల్బీ స్టేడియంలో…

భారత్‌-ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

Trinethram News : భారత్‌- ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ దేశ పాలకుడు షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీతో గురువారం సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే…

తాను భయపడనని, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలబడినా సత్యం కోసం పోరాడతానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు

దిస్పుర్‌: తాను భయపడనని, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలబడినా సత్యం కోసం పోరాడతానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అస్సాంలో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ’కు ఆటంకాలు ఏర్పడుతోన్న నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు. తమకు పబ్లిసిటీ కల్పిస్తున్నందున.. యాత్రకు…

You cannot copy content of this page