వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునిల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునిల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశం నిర్వహించారు.

పార్లమెంట్ దాడుల ప్రధాన సూత్రధారి అరెస్ట్

పార్లమెంట్ దాడుల ప్రధాన సూత్రధారి అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డ సాగర్‌శర్మ, మనోరంజన్‌, నీలం, ఆమోల్‌ షిండే, విక్కీశర్మ, అతని భార్యను అదుపులోకి…

You cannot copy content of this page