ధరణి పోర్టల్ కేంద్ర సంస్థ ఆధీనంలోకి!

ధరణి పోర్టల్ కేంద్ర సంస్థ ఆధీనంలోకి! ధరణి వెబ్ పొర్టల్‌పై రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్,ధరణి నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించే యోచన.

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ హైదరాబాద్ : ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని ధరణి కమిటీ తెలిపింది. ఈనేపథ్యంలో మధ్యంతర నివేదికపై మంత్రితో…

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సమస్యలు పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది

ధరణి రిపేరు షురూ!

ధరణి రిపేరు షురూ! సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కారు ఫోకస్‌.. సమాచార సేకరణలో రెవెన్యూ యంత్రాంగం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 2.31 లక్షలు డిజిటల్‌ సంతకం కోసం 1.8 లక్షల ఎకరాలు 130 రకాలకుపైగా రెవెన్యూ సమస్యలు పాస్‌బుక్‌ల కోసం యాజమానుల…

You cannot copy content of this page