జనంలోకి పవన్.. యాక్షన్ ప్లాన్ ఇదే.. కానీ ఇంతలోపే వైసీపీ ఇలా చేసిందే?

Trinethram News : అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా రెండు పార్టీల్లోని అగ్ర నేతలు కసరత్తు చేస్తున్నారు.. దీనిలో భాగంగా…

ఈ నెల 23 నుంచి జనంలోకి వైఎస్ షర్మిల

ఈ నెల 23 నుంచి జనంలోకి వైఎస్ షర్మిల.. ఇచ్చాపురం నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం.. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల్లోకి షర్మిల.. ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు, కేడర్ కు షర్మిల పర్యటనపై సమాచారం..

You cannot copy content of this page