వైకాపా సమావేశంలో రసాభాస.. వైవీ సుబ్బారెడ్డిని ఘెరావ్‌ చేసిన కార్యకర్తలు

వైకాపా సమావేశంలో రసాభాస.. వైవీ సుబ్బారెడ్డిని ఘెరావ్‌ చేసిన కార్యకర్తలు.. విశాఖ: ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా ఇన్‌ఛార్జి వైవీ సబ్బారెడ్డి విశాఖలో నిర్వహించిన సమావేశం రసాభాసగా ముగిసింది. గాజువాక ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న ఉరుకూటి రామచంద్రరావు (చందు)కు అందరూ సహకరించాలని, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం…

You cannot copy content of this page