ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : నేడు ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి .. ఉదయం 10 గంటలకు పఠాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం.. మధ్యాహ్నం 1 గంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక…

కామారెడ్డిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని దగ్గి-చంద్రాయనపల్లి అటవీ మార్గంలో చిరుతపులి మృతి చెందింది

కామారెడ్డిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని దగ్గి-చంద్రాయనపల్లి అటవీ మార్గంలో చిరుతపులి మృతి చెందింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి మృతి చెందినట్లు వన్యప్రాణి అధికారులు ధృవీకరించారు.

You cannot copy content of this page