రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది

Trinethram News : హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే…

జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది

Trinethram News : జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధుపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక తల్లి గతంలో భర్త నుంచి…

సైఫాబాద్‌ పీఎస్‌ వద్ద ఓ కారులో మంటలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 06హైదరాబాద్‌ సైఫాబాద్‌ పీఎస్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద ఈరోజు కారు లో మంటలు చెలరేగాయి. పెట్రోల్‌ పోస్తుండగా కారులో నుండి పొగలు రావడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది అప్రమత్తమై…

ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్: అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్ను ఒత్తిడి చేసింది. 11వ…

ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది

తన ఇన్‌స్టాలో రాస్తూ.. ‘నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్ది. నేను నిన్ను తాకలేను కానీ.. నీ ఉనికి ఎల్లప్పుడు మా చుట్టే ఉంటుంది. ఇది ఎప్పటికీ చావదు.. నువ్వే నా బలం.. ఎప్పటికీ మాతోనే ఉంటావు !!’…

ఓ క్రికెటర్ వైసీపీలోకి వస్తే… ఎంతిస్తావని అతడ్ని అడిగారు: నారా లోకేశ్

శృంగవరపుకోటలో శంఖారావం హాజరైన నారా లోకేశ్ ఎస్ కోటను అవినీతి కోటగా మార్చేశారని ఆవేదన తాము గెలిచాక ఇక్కడ ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ

ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది

Trinethram News : శనివారం ఉదయం చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీసుకున్న ఓ మంచి నిర్ణయం

ఇకపై అవయవదానం చేసిన వాళ్లకు ఒడిశాలో అధికారికంగా అంత్యక్రియలు… ఈ నిర్ణయం వల్ల మరణానంతర అవయవదానం పట్ల అపోహలు పోతాయి, వాళ్ల ఉదారతకు, త్యాగానికి విలువ చేకూరుతుంది… 2020 నుంచీ ఒడిశాలో ఓ స్కీమ్ ఉంది, దాని పేరు సూరజ్ అవార్డు……

యన్ జీ ఓ ఫిర్యాదు ఫై స్పందించిన ఈ ఓ కృష్ణ రావుకి ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాస్..

Trinethram News కల్లూరు 13/02/2024 మంగళవారం మండల పట్టణ స్ధానిక తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో కాలనీ సమీప మార్గ మధ్యలో గులాభి రంగు పూచిన దున్నపోతుల మరియు ఏద్దుల బండిని మరియు ప్లెక్సి బ్యానర్ లా అడ్డూ కారణంగానే అనేక…

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

Trinethram News : ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.…

You cannot copy content of this page