50 ఏళ్లకే బీసీలకు పింఛన్ : చంద్రబాబు
Trinethram News : AP: తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీలకురూ.4 వేల పెన్షన్ ఇస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబుఅన్నారు. ‘బీసీలకు పెళ్లికానుక రూ. లక్షకు పెంచుతాం.చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.10 లక్షలు అందిస్తాం.బీసీలకు పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తాం.…