పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో సభా స్థలాన్ని శనివారం తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి…

అర్ధ‌ బ్రహ్మోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Trinethram News : ఫిబ్ర‌వ‌రి 16న రథసప్తమి నాడు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప క‌టాక్షం .. దర్శన స్లాట్ల‌ను పాటించని భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా ద‌ర్శ‌నం .. భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టీటీడీ సీవీఎస్వో న‌ర‌సింహ కిషోర్‌,…

నేడే కేసీఆర్ ‘చలో నల్గొండ’.. భారీ ఏర్పాట్లు

Trinethram News : నల్గొండలో బీఆర్ఎస్ మంగళవారం తలపెట్టిన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభతో కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకు రానున్నారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో బీఆర్ఎస్ సభ…

భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తేదీ 13-02-2024 రోజున ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి…

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన.. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం.. డెమోక్రసి ఎట్ గ్రాస్ రూట్స్ పేరుతో తెలంగాణ…

427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి

ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గంకొండపల్లి కొండపల్లి లో ప్రసిద్ది గాంచిన హజరత్ సయ్యద్ షాబుఖారి దర్గా లో 427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి వివిధ మతాలకు సంబంధించిన మత గురువులు, పీఠాధిపతులు,చర్చి ఫాదర్ లు కూడా హాజరవుతారని…

విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంబోత్సవ ఏర్పాట్లు

విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంబోత్సవ ఏర్పాట్లు. నగరంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా రాష్ట్ర ప్రభుత్వం వారు విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని ది.19.01.2024 తేదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

“రా కదిలి రా” బహిరంగ సభకు సర్వం సిద్దమవుతున్న ఏర్పాట్లు

తిరువూరు: తిరువూరు పట్టణంలో రేపు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నిర్వహించే “రా కదిలి రా” బహిరంగ సభకు సర్వం సిద్దమవుతున్న ఏర్పాట్లు.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లను నిర్వహిస్తున్న టిడిపి శ్రేణులు.. విజయవాడ పార్లమెంట్…

భవానీ దీక్షా విరమణ.. ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు

భవానీ దీక్షా విరమణ.. ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు.. విజయవాడ బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి.. ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ…

బుధవారం నిర్వహించే మండల పూజకు టీడీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది

కేరళ (శబరిమల).. బుధవారం నిర్వహించే మండల పూజకు టీడీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది… పూజ అనంతరం బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.. మకరవిలక్కు పూజల కోసం డిసెంబర్ 30న తిరిగి తెరవనున్నారు. నేడు చివరి రోజు కావడంతో…

You cannot copy content of this page