ఏపీలో కాంగ్రెస్‌ లోక్‌ సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల!

Trinethram News : మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతివనం వద్ద కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి…

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 172 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన మిత్ర పక్ష కూటమి(NDA)

టీడీపీ – జనసేన – బీజేపీ మిత్ర పక్షాల పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించింది. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు గానూ 18 అసెంబ్లీ, 2…

ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం

మార్చి 27న రాయలసీమలోని సొంత నియోజకవర్గాల నుంచి జగన్, చంద్రబాబు ప్రచారం ప్రారంభం మేమంతా సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర వరకూ జగన్ బస్సు యాత్ర నియోజకవర్గాల వారీగా చంద్రబాబు ప్రచారం రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు, సమావేశాలు…

ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు

అరాచక పాలనకు చరమగీతం పాడి, అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడేవారికి ఓటేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపు రేపు నా మీద కూడా చాలా పెద్ద విమర్శలు వస్తాయి నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్…

ఇవాళ ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పేపర్‌-1 మ.2 నుంచి సా.4 గంటల వరకు పేపర్‌-2 అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ పరీక్ష రాయనున్న 1,48,881…

నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన

చిలకలూరిపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ. బీజేపీ- టీడీపీ- జనసేన పొత్తు తర్వాత తొలి సభ. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న మోదీ…

ఏపీలో కూటమిదే గెలుపు అని ఇండియాటుడే, ఏబీపీ, న్యూస్18 సర్వేలు తేల్చేశాయి: నారా లోకేశ్

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 18 స్థానాలు గెలుస్తుందన్న న్యూస్18 ప్రజలు కూటమినే నమ్ముతున్నారన్న లోకేశ్ ప్రజల నమ్మకాన్నే జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడి “హలో… వై నాట్ 175 జగన్… ఛలో లండన్” అంటూ వ్యంగ్యం

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై…

ఏపీలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్.. కోడ్‎లో కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు ఇవే

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాపై, జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ కోసం చేపడుతున్న చర్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్…

ఏపీలో ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించని బీజేపీ… అందుకేనా?

ఎన్నికల సమరశంఖం మోగించిన బీజేపీ 195 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితా తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఏపీలో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్న బీజేపీ హైకమాండ్ టీడీపీ-జనసేన కూటమితో పొత్తు కుదిరే అవకాశం!

You cannot copy content of this page