కాంగ్రెస్‌ పార్టీలోకి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి

Trinethram News : హైదరాబాద్:మే 10తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆసిఫా బాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మారాం నాయక్ పార్టీ సభ్యత్వానికి, పదవికి ఈరోజు రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షం లో…

ఆర్టీసీ బస్సులో సందడి చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్ :మే 10కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైద రాబాద్ నగరంలోని సరూర్‌నగర్ నిర్వహించిన జనజాతర సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో రాహుల్‌ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్…

నేటితో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

Trinethram News : హైదరాబాద్: మే 102024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. 80 ఏళ్లు పైబడిన సీనియర్ ఓటర్లకు, వికలాంగ ఓటర్ల కు, కోవిడ్-19 సోకిన వ్యక్తులు…

గోడ కూలి 7 గురు కూలీలు మృతి

త్రినేత్రం న్యూస్ – కుత్బుల్లాపూర్బిల్డర్ నిర్లక్ష్యం మెరసి యజమాని పర్యవేక్షణ లోపం వల్ల గోడ కూలి 7మంది కూలీలు మృతి చెందిన సంఘటన బాచ్ పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గత రాత్రి గాలీ వాన భీభ్సవం సృష్టించడం తో పాటు,…

చెరువులు పూడ్చి బహుళ అంతస్థుల నిర్మాణాలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గల చింతలకుంట చెరువు మాయం కాబోతుందా అంటే అవుననే అంటున్నారు స్థానికులు ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే అక్కడ జరుగుతున్న సంఘటనలే కారణం అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా అక్కడ చింతలకుంట చెరువు కొద్దికొద్దిగా…

దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలు :కిషన్‌రెడ్డి

మన దేశం, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలి.. కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ.. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు.. పేదలకు LPG సిలిండర్లు ఇస్తుంది మోడీ.. పొదుపు సంఘాలకు డిపాజిట్లు…

కాంగ్రెస్ వచ్చి 4 నెలలు కాకుండానే విమర్శలు…కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

Trinethram News : Harish Rao : తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట నగరంలోని…

అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడి

Trinethram News : Apr 12, 2024, అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడిభూపాలపల్లి, కాటారం, మహాదేవ్ పూర్ లో పలు అక్రమ వడ్డీ, వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలపై భూపాలపల్లి, కాటారం డిఎస్పీల ఆధ్వర్యంలో 12 బృందాలతో పోలీసులు దాడులు నిర్వహించారు.…

ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఐదుగురు నేతలే కీలకం ?

Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలుచోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఓపార్టీ సుప్రీమ్, ఓ MP, ఓ MLC, ఇద్దరు మాజీమంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులుఆధారాలు సేకరించారు. వీరంతా అక్రమాలకుపాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలుసేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలోఈ…

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది :సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : టిఎస్ : రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.. జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి…

You cannot copy content of this page