విద్యాశాఖ మంత్రి, భార్యకు 3 ఏళ్ల జైలు శిక్ష

విద్యాశాఖ మంత్రి, భార్యకు 3 ఏళ్ల జైలు శిక్ష తమిళనాడు విద్యాశాఖ మంత్రి, డీఎంకే సీనియర్ నేత కె పొన్ముడి, ఆయన భార్యకు గురువారం మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో మంత్రి దంపతులకు…

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 21

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 21 సంఘటనలు 2007: రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న బ్రిటన్ రాణిగా రికార్డు సృష్టించింది. జననాలు 1932: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.2014) 1939: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా…

మూకుమ్మడి సస్పెన్షన్లు.. పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ

మూకుమ్మడి సస్పెన్షన్లు.. పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ దిల్లీ: ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్ (Parliament) సెషన్‌లో 143 మంది విపక్ష ఎంపీలపై వేటుపడిన సంగతి తెలిసిందే. ఈ మూకుమ్మడి సస్పెన్షన్లపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన…

రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. మావోయిస్టులు రేపు భారత్ బందుకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. దండ…

ఢిల్లీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సంబరాలు

ఢిల్లీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సంబరాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఢిల్లీ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కేకు…

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..2669కి చేరిన పాజిటివ్ కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..2669కి చేరిన పాజిటివ్ కేసులు ఢిల్లీ.. దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.. ఇప్పటివరకు…

అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ స్వాధీనం

Chhattisgarh : అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. అంబులెన్స్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై రాయ్‌పూర్…

ఇక పై పాత 100 రూపాయల నోటు చెల్లదు

ఇక పై పాత 100 రూపాయల నోటు చెల్లదు… మార్చి 31 వరకు బ్యాంక్ లలో మార్చుకునే వెసులుబాటు RBI కల్పించింది. గమనిక : ఇది నోటు రద్దు కాదు…మార్పిడి మాత్రమే..

క‌రోనా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి… కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న

క‌రోనా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి… కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న ఢిల్లీ:-క‌రోనా వైర‌స్ కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న…

బియ్యం ధరలు తగ్గించండి : వ్యాపారులకు కేంద్రం వార్నింగ్

బియ్యం ధరలు తగ్గించండి : వ్యాపారులకు కేంద్రం వార్నింగ్ భారతదేశంలో బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ధరలు ఆకాశన్నంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో బాస్మతీయేతర బియ్యం ఆ బియ్యం రకాన్ని బట్టి రూ.40 నుంచి 60 మధ్య పలుకుతోంది.సన్న…

You cannot copy content of this page