ప్రకృతి జల ప్రళయ విలయం సునామీ కి సరిగ్గా 19 యేళ్లు
ప్రకృతి జల ప్రళయ విలయం సునామీ కి సరిగ్గా 19 యేళ్లు సరిగ్గా 19 యేళ్ళ క్రితం ఇదే రోజున భారీ ప్రకృతి జల ప్రళయ విలయ తాండవం చేసిన రోజు.2004 డిసెంబర్ 26న రిక్టార్ స్కేల్ పై 9.3 తీవ్రత…
ప్రకృతి జల ప్రళయ విలయం సునామీ కి సరిగ్గా 19 యేళ్లు సరిగ్గా 19 యేళ్ళ క్రితం ఇదే రోజున భారీ ప్రకృతి జల ప్రళయ విలయ తాండవం చేసిన రోజు.2004 డిసెంబర్ 26న రిక్టార్ స్కేల్ పై 9.3 తీవ్రత…
పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై ? న్యూ ఢిల్లీ :డిసెంబర్ 26ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు రావొచ్చేనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని…
మూడు కొత్త క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రపతి ఆమోదంతో మూడు కొత్త క్రిమినల్ బిల్లులకు చట్టబద్ధత. 1.భారతీయ న్యాయ సంహిత 2.భారతీయ నాగరిక సురక్ష సంహిత పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం.
మూడు కొత్త క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రపతి ఆమోదంతో మూడు కొత్త క్రిమినల్ బిల్లులకు చట్టబద్ధత. 1.భారతీయ న్యాయ సంహిత 2.భారతీయ నాగరిక సురక్ష సంహిత పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం.
అట్రాసిటీ కేసులో అలహాబాద్ హై కోర్ట్ సంచలన తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇంట్లో గానీ ఇతరులు ఎవరూ లేనప్పుడు కులపరంగా చేసే దూషణలకు ఈ చట్టం వర్తించదని స్పష్టం చేసింది.…
భారత రెజ్లింగ్ సమాఖ్యపై కేంద్ర క్రీడా శాఖ అనూహ్య నిర్ణయం సంజయ్ సింగ్ నేతృత్వంలోని డబ్ల్యూఎఫ్ఐ కొత్త ప్యానెల్ సస్పెన్షన్ భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్ను సస్పెండ్ చేసిన క్రీడా మంత్రిత్వ శాఖ
అహంకారం తలకెక్కని జీవితాలు.అధికారం రుచి మరగని ప్రయాణాలు.. ప్రజలలో…ప్రజలతో…ప్రజలకై.. కేరళ క్యాబినెట్ మంత్రులు… కామ్రేడ్ ప్రసాద్ , కా.రాజేష్ , కా.సాజి చెరియన్ , కా.రాజీవ్ @ టీ స్టాల్..
పేదలకు సేవ చేయడంలో క్రైస్తవులు ముందుంటారు : మోదీ మోదీ అధికార నివాసంలో క్రిస్మస్ వేడుకలు చిన్న వయసులో క్రైస్తవులతో సత్సంబంధాలు ఉండేవన్న మోదీ ప్రతి ఒక్కరికి న్యాయం ఉండాలనేదే క్రీస్తు ఆశయమని వ్యాఖ్య
President Murmu : నేర బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం..కొత్త బిల్లులకు చట్ట బద్ధత! న్యూఢిల్లీ – దేశంలో కీలకమైన బిల్లులకు మోక్షం లభించింది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.…
హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులతో కళకళలాడుతోంది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొండ ప్రాంతానికి ప్రజలు తరలి వస్తున్నారు. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మనాలి, కసోల్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంది. కేవలం మూడు…
You cannot copy content of this page