నల్ల పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్ అరెస్ట్

గుంటూరు……నల్ల పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్ అరెస్ట్ నిందితుడు సిరిపురం కి చెందిన శివాజీ గా గుర్తింపు నిందితుడు వద్ద నుంచి. ఒక బంగారపు చైన్ .ఒక బైక్ స్వాధీనం బంగారపు చైన్ విలువ .1 లక్ష 65…

మాదిగ జాతి బానిసలుగా ఉండేందుకు సిద్దంగా లేదు

మాదిగ జాతి బానిసలుగా ఉండేందుకు సిద్దంగా లేదు. దామాషా ప్రకారం మాకు చట్టసభల్లో సీట్లు కేటాయించాలి. 4 పార్లమెంట్ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి.. సీఎం జగన్ కోరిన మందా కృష్ణ మాదిగ

వైసీపీకి మరో షాక్

వైసీపీకి మరో షాక్ మరో ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం దూతల ద్వయం పనిచేయటం లేదు. రాను రాను వైసీపీకి చెందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పాలనే యోచన తాజాగా కృష్ణా జిల్లాకు…

నానీలంతా వైసీపీలోనే… టీడీపీకి మండదా మరి!

నానీలంతా వైసీపీలోనే… టీడీపీకి మండదా మరి..! వైసీపీలో నానీలకు కొదవ లేదు. ఇప్పటికే ముగ్గురు నానీలు ఉన్నారు. వారే మాజీ మంత్రులు పేర్ని నాని, ఆళ్ళ నాని, కొడాలి నాని. ఈ నానీలకు మరో తోడుగా కేశినేని నాని కూడా వైసీపీలో…

ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌

ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌ తాడేపల్లి: రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి…

విజయవాడలో ఆకాశమంత అంబేద్కర్‌ విగ్రహం

విజయవాడలో ఆకాశమంత అంబేద్కర్‌ విగ్రహం ఈ నెల 19న అంబేద్కర్‌ స్మతీవనం ప్రారంభోత్సవం సిద్ధమైన అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం ప్రారంభించనున్న సీఎం జగన్‌ PWD గ్రౌండ్స్‌లో శరవేగంగా ఏర్పాట్లు అంబేద్కర్‌ స్మృతివనం, విగ్రహ ఏర్పాటుకు..రూ.400కోట్లకు పైగా వెచ్చించిన ప్రభుత్వం..

అక్రమ మద్యం రవాణా పై ఉక్కు పాదం

అక్రమ మద్యం రవాణా పై ఉక్కు పాదం:- Trinethram News : తిరుపతి జిల్లా భారీగా ఆంధ్రకు తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత. చెన్నై నుండి ఆంధ్రకు అక్రమంగా పాండిచ్చేరి మద్యాన్ని తరలిస్తున్న ముద్దాయి అరెస్ట్. బీవీ పాలెం చెక్ పోస్ట్…

అలాగైతే ఎస్సీ కార్పొరేషన్ మూసేయడం మేలు: హైకోర్టు

అలాగైతే ఎస్సీ కార్పొరేషన్ మూసేయడం మేలు: హైకోర్టు అమరావతి: ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని నిలదీసింది. ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు పిటిషన్ పై…

జనసేనలోకి ముద్రగడ పద్మనాభం

జనసేనలోకి ముద్రగడ పద్మనాభం మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరనున్నట్లు తెలుస్తుంది నిన్న రాత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ తో ముద్రగడ మాట్లాడినట్టు సమాచారం త్వరలో పవన్ తో భేటీ అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ సందర్భంలో తూర్పుగోదావరి…

ప్రతి చోట అడుదాం ఆంధ్ర పండుగ వాతావరణం నెలకొంది

ప్రతి చోట అడుదాం ఆంధ్ర పండుగ వాతావరణం నెలకొంది. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండల కేంద్రం అయిన శావల్యాపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో…

You cannot copy content of this page