There was a technical problem in the Air India flight from Shamshabad Airport to Tirupati
Trinethram News : Hyderabad : ఉదయం 6:30కు హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన ఫ్లైట్.. విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలెట్.
టేక్ ఆఫ్ అయి వెళ్తున్న విమానం మార్గమధ్యలో ఒంటి మిట్ట వరకు వెళ్లి తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్.
2 గంటల నుండి ఇప్పటివరకు తమను పట్టించుకున్న నాధుడు లేడు అంటూ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళన….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App



Pingback: Hyderabad to Ayodhy : 27 నుంచి అయోధ్యకు హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు - TRINETHRAM NEWS
Pingback: భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని జరుగుతున్న నిత్య పూలమాల కార్యక్రమం 41వ రోజుకు చేరుకు