చంద్రబాబు పార్టీకి జెండా కూలి పవన్‌కళ్యాణ్‌

మీడియా స‌మావేశంలో వైయ‌స్‌ఆర్‌సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ జనసేన జెండాను ఎప్పుడో మడతపెట్టేశాడు రేపటి ఎన్నికల్లో ఆ ఇద్దరికీ రాజకీయ శాశ్వత సమాధి ఖాయం ఎంపీ నందిగం సురేష్‌ ఫైర్‌ నాడు కులరాజధాని.. నేడు నీకు ఇంద్రప్రస్థంగా కనిపిస్తుందా..? శత్రువులు..…

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన మంత్రి రోజా

నిన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ స్పీచ్ 24 సీట్లకు అంగీకరించడంపై జనసైనికులకు వివరణ ఇచ్చే ప్రయత్నం మనకు బూత్ కమిటీలు, మండల కమిటీలు లేవని వెల్లడి పార్టీ నిర్మాణం ఏనాడైనా పట్టించుకున్నావా అంటూ రోజా ఫైర్ చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నావు అంటూ…

సర్క్యూట్ టూరిజం బస్సులను ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా

Trinethram News : విశాఖపట్నం, ఫిబ్రవరి 29 : రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు వివిధ చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పేర్కొన్నారు. నోవాటెల్…

ఈ రోజు జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరిన దస్తగిరి

Trinethram News : విజయవాడలో కేంద్ర పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన దస్తగిరి పులివెందుల నుంచి దస్తగిరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్…

west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు భయాందోళనలతో పరుగు తీసిన స్థానికులు వెస్ట్ GGS లో ప్రతిరోజు నిత్యం క్రూడాయిల్ నుండి వెలువడే వ్యర్థాలతో నిత్యం వెలుగుతూనే ఉంటుంది.. ప్రతి…

నంద్యాల లోని బిస్మిల్లా ఆటో గ్యారేజ్ లో అగ్నిప్రమాదం

ట్రాక్టర్, డోజర్, హార్వెస్టర్ లకు సంబంధించిన ఆటో గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం.. షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి భారీగా చెలరేగిన మంటలు.. మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..

చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారు

మార్చి 2న నెల్లూరు,గురజాలలో..మార్చి 4న రాప్తాడులో పర్యటన.. ‘‘రా కదలి రా’’ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.. నెల్లూరు సభలో టీడీపీలో చేరనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

మధ్యాహ్నం సీఎం జగన్ కీలక సమావేశం

అమరావతి : సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసిపి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టో అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా మహిళల కోసం…

పేదరిక నిర్మూలన కోసం పని చేస్తాం: BCY పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి సంకూరి మహాలక్ష్మి

Trinethram News : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భారత చైతన్య యువజన పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ ప్రత్తిపాడు సమన్వయకర్త సంకూరి మహాలక్ష్మి తెలిపారు. గురువారం లక్ష్మీపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్తిపాడు పరిధిలో తాగునీటి సమస్య…

You cannot copy content of this page