ఫిబ్రవరి న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యండి

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. ఈ నెల 14 న దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆస్బెస్టెస్ గాంధీనగర్ కార్యాలయం వద్ద పోస్టర్ ను…

అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింపజెయ్యాలి

అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింపజెయ్యాలి. గర్భిణీ, బాలింతలకు ఇబ్బందులు లేకుండా చెయ్యాలి. మాట ఇచ్చి మడమ తిప్పని సీయం జగన్ మాట నిలబెట్టుకోవాలి. అంగన్వాడీల అమోదయోగ్యమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి యంపిజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్…

You cannot copy content of this page