తిరుమలలో సర్వదర్శనానికి (SSD టోకెన్‌లు లేకుండా) 8 గంటలు పడుతుంది

మొత్తం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు నిన్న మొత్తం స్వామి వారిని 66,915 మంది భక్తులు దర్శించుకున్నారు 20,784 భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న స్వామివారి హుండీ నుండి 3.87 కోట్లు కానుకలు వచ్చినట్లు టిటిడీ అధికారులు తెలిపారు..

7 ల‌క్ష‌ల టోకెన్లు జారీ – టీటీడీ..వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం

TTD Tokens : 7 ల‌క్ష‌ల టోకెన్లు జారీ – టీటీడీ..వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం.. TTD Tokens : తిరుమ‌ల – పుణ్య క్షేత్రం తిరుమ‌ల గిరులు భ‌క్తుల‌తో నిండి పోయింది. గోవిందా గోవిందా శ్రీ‌నివాసా గోవిందా, ఆప‌ద మొక్కుల…

You cannot copy content of this page