మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి ఇద్దరం పోటీ చేద్దామా?మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 29లోక్ సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ మల్కాజిగిరి ఎంపీ సీటుపై రాజకీయం గరం గరం అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. నేను సిరిసిల్ల…

నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ

నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖఐదేళ్లుగా మీరు నాపై చూపిన ప్రేమ, అభిమానం మరువలేను: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుపల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నా: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుత్వరలో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరుతున్నా: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలునరసరావుపేట…

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు

Trinethram News : వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగూతూనే చాలా సంవత్సరాలుగా వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై ఎదురుదాడి చేస్తూ వస్తున్న రాఘురామకృష్ణరాజు ఈరోజు తన పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. 

అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా : మాజీ ఎంపీ హర్షకుమార్

అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా.. పార్టీ లేదా ఇండిపెండెంట్‌ పోటీపై త్వరలో చెప్తా. సర్వేలో నాకు అనుకూలంగా వచ్చింది.. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఏ పార్టీలోనూ సీట్లు ఇవ్వొద్దు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ప్రచారం ఊహగానాలే. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా.. ఉమ్మడి…

పొత్తులో భాగంగా బిజెపికి 10 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లు మాత్రమే ఇస్తానంటున్న చంద్రబాబు

టిడిపి బాగా బలంగా ఉన్న 10 స్థానాలు బిజెపికి ఇచ్చేందుకు నిరాశక్తి… మాకు కనీసం 15 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు కావలసిందే అంటున్న బిజెపి పెద్దలు … రానున్న 10 రోజుల్లో చిక్కు ముడి వీడే ఛాన్స్…

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తండ్రి రవీందర్ రావు పై కరీంనగర్ టు టౌన్ PS లో కేసు నమోదు

చిలుక ప్రవీణ్ సహా పలువురు యూట్యూబ్ చానెల్ నిర్వాహకులను అడ్డు పెట్టుకొని తనపై,మంత్రి పొన్నం పై తప్పుడు ఆరోపణలు చేపిస్తున్నారని కూస రవీందర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు..

బాపట్ల వైసిపి ఎంపీ టికెట్ విషయంలో మరో ట్విస్ట్

సిట్టింగ్ ఎంపీ సురేష్ కు ఫైనల్ అయిందనుకుంటున్న తరుణంలో రావెల సుశీల్ కు అధిష్టానం నుంచి పిలుపు… మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడే ఈ సుశీల్…

ఎంపీ విజయసాయిరెడ్డికి ‘సంసద్‌ మహారత్న’ అవార్డు

Trinethram News : ఢిల్లీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్‌రాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ అవార్డును ప్రదానం చేశారు. టూరిజం, రవాణా, సాంస్కృతిక…

జనం బాగుండాలనే-సీఎం జగన్ తపన -ఎంపీ కేశినేని నాని

మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఇబ్రహీంపట్నం మండలంలోని డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు వై.యస్.ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ మరియుప్రజా సంక్షేమ సారధులైన వాలంటీర్స్ కు ప్రోత్సహక సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రల…

సీఎం జగన్‌‌కు వ్యతిరేకంగా ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ

సీఎం జగన్‌‌కు వ్యతిరేకంగా ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ ఏపీ హైకోర్టులో గురువారం మొదలైన విచారణ వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం

You cannot copy content of this page