నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు

TRINETHRAM NEWS

Trinethram News : వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగూతూనే చాలా సంవత్సరాలుగా వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై ఎదురుదాడి చేస్తూ వస్తున్న రాఘురామకృష్ణరాజు ఈరోజు తన పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. 

You cannot copy content of this page

Scroll to Top