పదేళ్లుగా ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్సెస్‌ బీజేపీ

ప్రధాని మోదీని గట్టిగా ఢీకొన్న కేజ్రీవాల్‌ పలు రాష్ట్రాల్లో కమలానికి కంట్లో నలుసు కేజ్రీవాల్‌ అరెస్టుతో తుది అంకానికి చేరిక న్యూఢిల్లీ, మార్చి 21: దాదాపు పదేళ్లుగా కేంద్రంలో మోదీ.. ఢిల్లీలో కేజ్రీవాల్‌ అధికారంలో ఉన్నారు..! ఈ వ్యవధిలో మోదీకి ఎందరో…

‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’తో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కరించారు

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ చేత భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం. ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’తో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కరించారు.

ప్రధాని మోదీ కి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం

Trinethram News : థింపూ: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో’ను అందుకున్నారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ దీన్ని ప్రదానం చేశారు. దీంతో ఈ…

కేంద్రానికి షాకిచ్చిన ఎన్నికల సంఘం

Mar 21, 2024, BREAKING: కేంద్రానికి షాకిచ్చిన ఎన్నికల సంఘంప్రధాని మోదీ లేఖతో కూడిన ‘వికసిత భారత్ సంపర్క్’ వాట్సాప్ సందేశాన్ని లక్షలాది మంది భారతీయులు స్వీకరించారు. దీంతో వాట్సాప్ లో ‘వికసిత భారత్’ సందేశాలను ఆపివేయాలని ఎన్నికల సంఘం కేంద్ర…

మోడీ రోడ్‌షోలో పిల్లలు.. కలెక్టర్ విచారణ

Trinethram News : Mar 19, 2024, మోడీ రోడ్‌షోలో పిల్లలు.. కలెక్టర్ విచారణకోయంబత్తూరులో ప్రధాని మోదీ సోమవారం నిర్వహించిన రోడ్ షోలో 50 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ క్రాంతికుమార్ విచారణ చేపట్టారు. పిల్లలను…

నేడు జగిత్యాలలో విజయ సంకల్ప సభ: హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Trinethram News : తెలంగాణ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు జగిత్యాలలో జరగనున్న విజయ సంకల్ప సభకు హాజరు కానున్నారు. జగిత్యాలలోని గీతా విద్యా లయ గ్రౌండ్‌లో ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్త య్యాయి. ఉదయం…

ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన

Trinethram News : పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నసమయంలో బారికేడ్లపైకి ఎక్కిన అభిమానులు. దయచేసి బారికేడ్లు దిగాల్సిందిగా యువకులను కోరిన ప్రధాని మోడీ. మీ జీవితం మాకు అత్యంత ప్రాధాన్యం. దయచేసి ఇలాంటివి చేయొద్దు. విద్యుత్ తీగలవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది,…

బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం :

Trinethram News : మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు – మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం – గెలవబోయేది ఎన్డీఏ కూటమి – కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది – మోదీ నాయకత్వానికి…

బొప్పూడి : “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం :

Trinethram News : నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం – నిన్ననే దేశంలో ఎన్నికల శంఖారావం మోగింది – ఎన్నికల శంఖారావం మోగాక నా తొలి సభ ఇదే – జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు 400 కు…

You cannot copy content of this page