YS Sharmila Reddy : చంద్రబాబు ..మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే..

విజయవాడ : వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్ చంద్రబాబు ..మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా…

గాడి తప్పుతున్న మోడీ ప్రభుత్వము,ప్రభుత్వ పని తిరు నీ ఎండగట్టిన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్, ప్రేమ్ కుమార్

గాడి తప్పుతున్న మోడీ ప్రభుత్వము,ప్రభుత్వ పని తిరు నీ ఎండగట్టిన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్, ప్రేమ్ కుమార్. అల్లూరిజిల్లా అరకులోయ: జనవరి 9.త్రినేత్రం న్యూస్! దశాబ్ద కాలంగా మోడీ ప్రభుత్వ విధానాల వల్ల భారతదేశంలో నిరుద్యోగం మరింత తీవ్రమవుతోంది.…

స్తంభించిన ఎస్బిఐ సేవాలు

స్తంభించిన ఎస్బిఐ సేవాలు.వందలకోట్లు లావాదేవీ ఉన్నఎస్బిఐ, కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న సిబ్బంది . అల్లూరి జిల్లా అరకులోయ: జనవరి 9.త్రినేత్రం న్యూస్! అరకు వేలి స్టేట్ బ్యాంకు యాజమాన్యం నిర్లక్ష్యంతో 3 రోజుల నుండి సిబ్బంది లేక పనులు జరగకపోవడంతో ఇబ్బంది…

తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం. అల్లూరి జిల్లా అరకులోయ: జనవరి 9.! త్రినేత్రం న్యూస్! అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువేలి మండలం, బస్కి పంచాయతీ, బిజ్జగూడ గ్రామానికి చెందిన కిలో పొల్లు. ఇంటికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తొ కుటుంబానికి ప్రమాదం తప్పింది.ఈరోజు…

దారీ లేని దానిరంగిని

దారీ లేని దానిరంగిని. అల్లూరి జిల్లా అరకులోయ.జనవరి 9.త్రినేత్రం న్యూస్!! ఆంధ్రా ఊటీ గా పెరోందిన అరకులోయకు మడగడ వ్యూ పాయింట్ ఒక మచ్చుతునక ,అటువంటి మడగడ,పంచాయతి లో ఉన్నా ఒకగిరిజన గ్రామం దానిరంగిని . ఈ గ్రామానికి ధారిలేకుండ పోయింది……

CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు

సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు Trinethram News : Andhra Pradesh : ఏపీ సీఎం చంద్రబాబు భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి. సీఎంకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను…

ఉమ్మడి విశాఖలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న ప్రాజెక్టులివే

ఉమ్మడి విశాఖలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న ప్రాజెక్టులివే Trinethram News : Andhra Pradesh పాడేరు బైపాస్ (రూ.244 కోట్లు) https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

ఏపీలో ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవా

ఏపీలో ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవా Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఇంటర్మీడియట్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా CBSE తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్లో…

ఏపీలో గీత కార్మిక కులాలకు 335 మద్యం దుకాణాలు

ఏపీలో గీత కార్మిక కులాలకు 335 మద్యం దుకాణాలు Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని గీతకార్మిక కులాలకు కేటాయించిన 10 శాతం మద్యందుకాణాల లైసెన్సుల జారీకి కూటమి ప్రభుత్వం రెండు,…

రియల్ ఎస్టేట్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి,గిరిజన నాయకులుపై జరిగిన దాడి ఖండించండి,ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

రియల్ ఎస్టేట్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి,గిరిజన నాయకులుపై జరిగిన దాడి ఖండించండి,ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్. అల్లూరి జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి :8 అనంతగిరి మండలం…

You cannot copy content of this page