అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్న ప్రజా ప్రతినిధుల బృందం. రెండు గంటల పాటు సైట్ విజిట్,…

You cannot copy content of this page